గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న దండేపల్లి సీఐ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి ఆదరణ లభిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్...
మోడీని హిట్లర్తో పోల్చిన వర్మ..!
సంచలన డైరెకర్ట్ రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు.. ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు.. ఎవరో ఒకరిని తిడుతూ వార్తల్లో నిలుస్తాడు. వివాదాలు లేనిదో పూట గడవని వర్మ.....
ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎస్సీ ఉపకులాల ప్రతినిధులు..
శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఎస్సీ ఉపకులాల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చర్చించారు. సంఘాల ప్రతినిధులు...
సీఎం కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఎన్నారై టీఆర్ఎస్
ఎన్నారై పాలసీ పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ అభినందనీయం అన్నారు ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీకి...
విస్తరిస్తోన్న బిఆర్ఎస్.. ఆ పార్టీలకు ముప్పే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత జీజేపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ఇతరరాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు బిఆర్ఎస్ తో చేతులు కలిపేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. తెలంగాణలో...
వినాయక నిమజ్జనం… ట్రాఫిక్ ఆంక్షలు
వినాయక నిమజ్జనం నేపథ్యంలో భాగ్యనగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోఉంటాయని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనుండగా శనివారం అర్ధరాత్రి నుంచే...
కవి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..
ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం...
జూన్ చివరి వరకు లాక్డౌన్:రాష్ట్రాలకు కేంద్రం సూచన
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది కేంద్రం. జూన్ చివరి వరకు లాక్ డౌన్ పొడగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాల...
భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘భీష్మ’..
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ...
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతోంది. ఈ చిత్రంలో అందాల కాజల్ కథానాయికగా నటిస్తోంది. వి.వి.వినాయక్ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల...