పల్లెల్లో జోష్..50శాతం పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 70 శాతానికి పైగా పోలింగ్ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పట్టణ ప్రజల...
రివ్యూ: కవచం
బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్ర కవచం. ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు పెరిగిపోగా ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో కవచంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో ప్రేక్షకుల...
చింతమడకలో ఓటేసిన కేసీఆర్
సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ఓటేశారు. బూత్ నెం 13లో కేసీఆర్ దంపతులు ఓటు వేశారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావుతో పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన...
ఓటేసిన కేటీఆర్,కవిత,సంతోష్
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్లో క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్...
ఓటేసిన చిరు,నాగ్,బన్నీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ సెంటర్లకు ఓటర్లు బారులు తీరారు. పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి...
ఫించ్ ఔట్…సంబరాల్లో కోహ్లీ
ఆడిలైడ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్,తొలి ఇన్నింగ్స్లో భారత్ 250 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 250 పరుగుల వద్దనే భారత కథ ముగిసింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు...
గెలుపు మనదే:కేసీఆర్
ఎన్నికల్లో గెలుపు మనదే అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పార్టీ అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడిన సీఎం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తామని వందకు...
ఓటు వేసిన మంత్రులు..
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు ఓటర్లు. మంత్రులు,పలువురు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఓటు హక్కును...
ప్రముఖులు ఓటేసే పోలింగ్ కేంద్రాలివే
2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,రాజస్థాన్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారు. మంత్రి...
ప్రారంభమైన పోలింగ్..ఓటేసిన హరీష్
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలివస్తున్నారు. పోలింగ్పై అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం, పార్టీలు పలు ర్యాలీలు నిర్వహించడంతో...