మూడు రోజుల్లో 16,940 పోస్టులు….
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. త్వరలో మరిన్ని పోస్టులు విడుదల చేయనున్నామని తెలిపారు. సీఎస్ సోమేష్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి సీఎస్తో పాటుగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సీఎస్...
కేరళను కుమ్మేస్తున్న తౌటే..
ఓ వైపు కరోనా మరోవైపు తౌటే తుపాన్ ఐదు రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది. ఇప్పటికే తౌటే తుపాన్ కేరళను తాకగా తుపాను తాకిడికి కేరళ అతలాకుతలం అవుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. తౌటే...
సభ సజావుగా జరిగేలా చూడటం మన బాధ్యత: ఉపరాష్ట్రపతి
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభను అర్ధవంతంగా, సజావుగా పని చేసేలా చూడాలని సభలోని వివిధ పార్టీల నాయకులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. వారి సూచనపై స్పందించిన అన్ని...
అమెజాన్ సీఈవో సంచలన నిర్ణయం…
ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు అమెజాన్ సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్ధానంలో ఆండి...
లోకాయుక్త జస్టిస్పై కత్తితో దాడి..
కర్ణాటక లోకాయుక్త కోర్టులో కలకలం చోటుచేసుంది. లోకాయుక్త జస్టిస్ విశ్వనాథ్ షెట్టిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. కేసు విచారణకు హాజరైన తేజస్ శర్మ అనే యువకుడు జస్టిస్ విశ్వనాథ్ ను...
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్ -4 లో జీహెచ్ఎంసీ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం (రాంకీ) సంయుక్తంగా రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీ అండ్ డీ...
భైంసా అల్లర్లు..చర్యలు తీసుకోండి: ఓవైసీ
భైంసా అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మజ్లిస్ చీఫ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. భవిష్యత్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు...
ఆర్.కె.సాగర్…’ ది 100′
హీరో ఆర్.కె.సాగర్.. షాదీ ముభారక్ చిత్రంతో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈయన కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఆర్.కె.మీడియా ర్క్స్ బ్యానర్లో ది 100 అనే ఆసక్తికరమైన...
7 ఎమ్మెల్సీ స్ధానాలకు నోటిఫికేషన్ రిలీజ్..!
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైన వెలువడే అవకాశం ఉంది. శాసనమండలిలో త్వరలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా ఎమ్మెల్యే కోటాలో జూన్ 3 వ తేదీతో...
మహాశివరాత్రి..ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు
మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వన దుర్గ భవానీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున...