అక్కడ బీజేపీదే హవా..!
హర్యానా,మహారాష్ట్రల శాసనసభ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎగ్జిట్...
మెరుగైన సమాజం కోసం గ్రీన్ దీపావళి..
తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇందులో భాగాంగా తాజాగా ఈ ఛాలెంజ్ని శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాశ్ రెడ్డి...
హుజూర్నగర్ ఉప ఎన్నిక.. కేటీఆర్ ధన్యవాదాలు..
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపుగా 82 శాతం ఓటింగ్ జరగడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఓటింగ్...
పరిశ్రమల శాఖ అధికారులతో వినోద్ కుమార్ సమీక్ష..
రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్స్ ( టీ సీ )ను, ఎక్స్ టెన్షన్ సెంటర్స్ ( ఈ సీ )ను ఏర్పాటు చేయనున్నట్లు...
రాజు గారి గది 3ని సక్సెస్ చేసినందుకు థాంక్స్..
రాజుగారి గది 3 విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ... నా తమ్ముడు అశ్విన్ ను యాక్సెప్ట్...
ముగిసిన హుజుర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్..
హుజుర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. 5 గంటల లోపు క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు...
‘కోనాపురంలో జరిగిన కథ’ ట్రైలర్ లాంచ్ చేసిన ఎంపీ సంతోష్
అనూష సినిమా బ్యానర్ లో బట్టు అంజిరెడ్డి ,మచ్చ వెంకట్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా కోనాపురం లో జరిగిన కథ థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం నాడు హైదరాబాద్ కార్యాలయంలో రాజ్యసభ...
‘వెంకీమామ’ యాక్షన్పై సురేష్ బాబు అసంతృప్తి..!
విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నాగచైతన్య హీరోలుగా కె.ఎస్. రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వెంకీ మామ'. ఈ చిత్రానికి డి. సురేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో...
అమృతరామమ్.. ఫస్ట్ లుక్
రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా సురేందర్ కొంటాడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా "అమృత రామమ్". ‘‘దేర్ ఈజ్ నో లవ్ విత్ ఔట్ పెయిన్’’అనేది ట్యాగ్ లైన్. యస్.ఎన్ రెడ్డి నిర్మాత....
సమ్మెలో బంగ్లాదేశ్ క్రికెటర్లు..
బంగ్లాదేశ్ క్రికెటర్లు మెరుపు సమ్మెకు దిగారు. 11 డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు బంగ్లా ఆటగాళ్లు. సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హాసన్,మహమదుల్లా,ముషిఫికర్ రెహ్మాన్ కూడా సమ్మె చేస్తున్న వారిలో ఉన్నారు.
నవంబర్ 3...