పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి…
శాంతి భధ్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు సీఎం కేసీఆర్. శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం...
అలెగ్జాండర్ గా జయప్రకాష్ రెడ్డి
ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్పై సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా రూపొందుతున్న చిత్రం అలెగ్జాండర్. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన...
అల వైకుంఠపురంలో…రాములో రాములా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో అల..వైకుంఠపురంలో అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను అల్లు అరవింద్, కె.రాధాకృష్ణలు సంయుక్తంగా...
దీపావళీ ట్రీట్…విలన్ ను ఖతం చేసిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈసినిమాలో మహేశ్ బాబు సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మహర్షి సినిమా తరువాత...
ప్రజల భద్రతకు పెద్దపీట: మహమూద్ అలీ
పోలీసుల సేవలు చిరస్మరణీయమన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన ...ప్రజల భవిష్యత్ కోసం పోలీసులు ప్రాణ త్యాగం చేస్తున్నారని చెప్పారు.
నిరంతర కృషితో...
పోలీసుల సేవలు చిరస్మరణీయంః డిజిపి మహేందర్ రెడ్డి
పోలీసుల సేవలు సేవలు చిరస్మరణీయం అన్నారు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో పోలీసుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల...
శ్రీరాం సాగర్ గేట్లు ఎత్తివేత..
నిజామాబాద్ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు అధికారులు. భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకుంటుండటంతో 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత...
మోదీకి బహిరంగ లేఖ రాసిన దర్శకుడు పూరీ
ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. వాతావరణంలో విపరీతమైన మార్పులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కటే కారణం కాదని, అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని...