కరోనాతో 10 మంది మావోలు మృతి..
దేశంలో కరోనా విలయతాండవానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాకు తోడు ఆక్సిజన్ కొరతతో రోజుకు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు.ఇక ఇప్పటికే కరోనాతో పలువురు సెలబ్రెటీలు మృతిచెందగా ఛత్తీస్ గఢ్లో మావోలు కూడా కరోనా...
ఇంద్రకరణ్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన కేటీఆర్..
రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి అల్లోలకు...
ఆగస్ట్ 17న ‘శీలవతి’ ఆగమనం..
'జీ' స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా 250 వ చిత్రంగా, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయి రామ్ దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'శీలవతి'. కేరళలో...
కాంతార ఎఫెక్ట్..వారికి పింఛన్లు
రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా సప్తమి హీరోయిన్గా నటించిన చిత్రం కాంతార. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించగా బాక్సాఫీస్ని షేక్ చేసింది. అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లను...
మోదీకి లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు…
ప్రధానమంత్రి నరేంద్రమోదీని అత్యున్నత పురస్కారంతో సత్కరించింది అమెరికా. మోదీ తరపున ఈ అవార్డును స్వీకరించారు తరుణ్జిత్ సింగ్ సంధూ.అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో మోదీ కృషి చేసినందుకు ప్రధాని మోదీకి అవార్డును అందజేసినట్లు...
వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి..
చేనేత వస్ర్తాలను ప్రోత్సహించేందుకు టెక్స్ట్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చేనేత వస్ర్తాల వినియోగం కోసం చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ను..మంత్రులను,...
డాన్సు బార్లుపై ఆంక్షలు సడలింపు
మందేస్తూ..చిందేస్తే ఆ కిక్కే వేరు..ఇకపై అలాంటి కిక్కుని ఎంజాయ్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చేసింది సుప్రీం. డాన్స్ బార్ల రూల్స్ను సులభతరం చేస్తూ సుప్రీం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్...
అయోధ్య…సయోధ్య కుదిరేనా…?
అయోధ్యలో రామమందిర దుమారం మరోసారి తెరపైకి వచ్చింది. వివాదాస్సద స్థలంలో రామమందిర నిర్మాణం అంశంపై కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్న సుప్రీం సూచనతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు ఆధ్యాత్మిక...
సొంతగడ్డపై తిరుగులేని ఆరెంజ్ ఆర్మీ..
సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఇరగదీసింది. ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసింది. ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఢిల్లీని మట్టికరిపించిన వార్నర్ సేన...
కరోనా నష్టం,యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష..
కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్ధిక నష్టంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పనులపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రానికి ఏర్పడిన నష్టంపై...