లండన్లో ఘనంగా తెలంగాణ అవతరణ సంబరాలు
లండన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ యూకే అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్...
అనుష్క ‘నిశ్శబ్ధం’ అప్పుడే..!
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. సాక్షి అనే అమ్మాయి పాత్రలో...
అమల న్యూడ్ షో..వర్మ,సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఇద్దరమ్మాయిలు, నాయక్, జెండాపై కపిరాజు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బ్యూటీ అమలాపాల్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంతో తెరకెక్కుతున్న ఆమె సినిమాలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదలైన టీజర్తో...
`1992` మూవీ పోస్టర్ లాంచ్
పివియమ్ జ్యోతి ఆర్ట్స్ పతాకంపై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `1992`. ఈ చిత్రం టైటిల్ లోగో మరియు ఫస్ట్ సింగిల్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా లాంచ్ చేశారు....
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి వై కేటగిరి సెక్యూరిటీ!
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల...
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సినీ నటి కీర్తి సురేష్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గోంటున్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్...
యువకుడిపై స్త్రీల గ్యాంగ్ రేప్..!
యువకుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు మహిళలు అతని మీద గ్యాంగ్ రేప్ చేసిన వింత సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది . ఓ యువకుడిని ముగ్గురు మహిళలు అపహరించి, డ్రగ్స్ ఇచ్చి మూడు రోజుల...
1414కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1414కు చేరుకున్నాయి. గురువారం ఒక్కరోజే 47 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీటిలో 40 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.
తాజాగా 13 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు...
సీన్ రివర్స్…నాడు షా..నేడు చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత చిదంబరంను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. అరెస్టుపై హైకోర్టు,సుప్రీం కోర్టులో ఊరట లభించకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు చిదంబరం. దీంతో విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీచేశారు...
దూరదర్శన్లో ఐపీఎల్ మ్యాచ్లు..!
ఇప్పటివరకు స్వదేశంలో భారత్ ఎక్కడ ఆడినా ఆ మ్యాచ్లను దూరదర్శన్లో చూడగలిగాం. ఇకపై బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ మ్యాచ్లను కూడా దూరదర్శన్లు చూసే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ...