Friday, April 26, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

credai

క్రెడాయ్ ప్రాపర్టీ షో …ప్రారంభం

క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో (ఈస్ట్) ప్రారంభం అత్యంత విశ్వసనీయమైన ప్రోపర్టీ షో - క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో (ఈస్ట్) 2019లో హైదరాబాద్ యొక్క తూర్పు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వృద్ధి...
ayodhya case

అయోధ్య కేసు..చరిత్ర

ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో,వివాదంలో ఉన్న సున్నితమైన అయోధ్య రామజన్మభూమి అశంపై సుప్రీం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. హేతుబద్ద ధోరణిలో,సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పువెలువరించిన న్యాయస్ధానం వివాదాస్పద భూమిలో రాముడి గుడికట్టాలని తేల్చిచెప్పింది. ()1885లో బాబ్రీ మసీదు ప్రాంగణంలోని...
nbk

పాటల చిత్రీక‌ర‌ణ‌లో బాలయ్య… ‘రూల‌ర్‌’

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం `రూల‌ర్‌`. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `రూల‌ర్‌`. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ...
etela rajender

డాక్టర్లు మానవీయకోణంలో పనిచేయాలి: ఈటల

తెలంగాణ ప్రభుత్వం 45 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా డయాలసిస్ చేయడానికి ఏర్పాటు చేసింది... భవిష్యత్తులో వీటిని మరింత పెంచుతాం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. జెనిటో యూరినరీ సర్జన్స్ అన్యువల్...
owisi

సుప్రీం తీర్పుపై స్పందించిన ఒవైసీ

అయోధ్య రామమందిరం విషయంలో సుప్రీం తీర్పుపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. సుప్రీంకోర్టు తీర్పును ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరహాలో తాను కూడా గౌరవిస్తానని చెప్పారు. ఐదు ఎకరాల...
korukanti chander

గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలునాటిన ఎమ్మెల్యే చందర్‌

ఎంపి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ చాలంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది.రాజకీయ నాయకులతో పాటు కళాకారులు,సామాజిక వేత్తలు సైతం హరిత తెలంగాణలో భాగంగా మొక్కలు నాటుతున్నారు.ఇదే క్రమంలో ఆస్ట్రేలియా కు చెందిన...
vinod kumar

అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

అమెరికాలో భారత రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా...
sehwag

జై రామ్…జైజై రామ్: సెహ్వాగ్

అయోధ్య తీర్పుపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అయోధ్య భూమి వివాదం చాలా సున్నితమైనది కావడంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ‘ శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్...
modi

ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలి: మోడీ

అయోధ్యపై సుప్రీం తీర్పు ఒకరి గెలుపు..మరొకరి ఓటమిగా చూడకూడదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సుప్రీం తీర్పు అనంతరం స్పందించిన మోడీ..రామభక్తి,రహీం భక్తికాదు...భారత భక్తిభవాన్ని బలోపేతం చేయాల్సిన సమయం ఇదన్నారు. ఒక వివాదాస్పదమైన ప్రక్రియను పూర్తి చేయడానికి...

తాజా వార్తలు