నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి..
జనగామ జిల్లా, చిల్పూర్ మండల కేంద్రంలో ఎంపీపీ సరిత బాలరాజు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు మరియు చిల్పూర్ గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది....
గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీ: మంత్రి
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కల్లు దుకాణాలలో భౌతిక దూరం పాటిస్తూ పార్సెల్ ద్వారా కల్లు అమ్మకాలకు అనుమతి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు...
ఉస్మానియా విద్యార్ధికి మాజీ ఎంపీ కవిత చేయూత
కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో సీటు సంపాదించిన గిరిజన యువకుడి ఉన్నత చదువులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి కి చెందిన...
బీజేపీ నేత చింతలకు కరోనా..
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డికి కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 టెస్టుల్లో పాజిటివ్గా తేలగా, కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్గా తేలడం గమనార్హం. కరోనా...
పారిశుద్ద్య నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం..
రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ధర్మారం గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి...పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే...
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు…
కొద్దిరోజులగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు గడ్ న్యూస్. నైరుతి రుతు పవనాలు కేరళాను తాకాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ద్రోణి ప్రభావంతో...
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి:గాదరి కిశోర్
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పట్టణ ప్రగతి సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో...
తడి-పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన హరీశ్..
ఇంటి మాదిరిగా ప్రతీ గల్లీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సిద్ధిపేటలోని 6వ వార్డులో సోమవారం ఉదయం రెండవ విడత పట్టణ ప్రగతిని...
మురికికాల్వలను శుభ్రంచేసిన ఎమ్మెల్యే…
చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మురికి కాల్వలను శుభ్రం చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వచ్చే వర్షాకాలంలో సీజనల్...
ప్రజారోగ్యానికి పెద్దపీట: ఎంపీ రాములు
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు,కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ .నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం. తోటపల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో...