Wednesday, April 24, 2024

రాజకీయాలు

Politics

gutha

కాంగ్రెస్ నాయకులవి పగటికలలు: గుత్తా

కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చిట్యాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన గుత్తా..రాబోయే రోజుల్లో సీఎం...
ktr

త్వ‌ర‌లోనే చేనేత బీమా : మంత్రి కేటీఆర్

నేత‌న్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు అపరెల్ పార్కులో ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు...
it

వర్క్‌ ఫ్రం హోంపై ప్రభుత్వం కీలక సూచనలు!

రాష్ట్రంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌పై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సెప్టెంబ‌రు 1 నుంచి ఐటీ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం బంద్ చేయాలని సూచించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందుకు ఐటీ...
bommai

బొమ్మై టీమ్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగా యెడీయూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మైను సీఎంగా ఎంపికచేయగా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇక సీఎంగా ప్రమాణస్వీకారం...
loc

3 లక్షల సీఎంఆర్ఎఫ్ అందజేసిన ఎర్రబెల్లి..

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణానికి చెందిన ఎం ఆంజనేయ ప్రసాద్ కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన మూడు లక్షల రూపాయల బ్యాంకు చెక్కును శుక్రవారం నాడు హైదరాబాదులోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో...
nri trs

హుజురాబాద్ లో ఎగిరేది గులాబీ జెండానే..

ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
mp

4వే లైన్‌గా హైదాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి..

హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డు గా అభివృద్ధి చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లను నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి...
gic

గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన రాహుల్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని గోషామహల్ లో మొక్కలు నాటారు TRS పార్టీ యువజన నాయకుడు...
jagadishreddy

తిరుగుబాటు తప్పదు: కోమటిరెడ్డిపై జగదీష్ రెడ్డి ఫైర్

కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల్లో విశ్వాసం కొల్పోయారని….వారిపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి...
bjp

బీజేపీ నేతలా…వీధి రౌడిలా..?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బీజేపీ నాయకులు వీధి రౌడిలా ప్రవర్తిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. దళిత బంధు పథకాన్ని, దళితులను కించ పర్చే విధంగా మాజీ మంత్రి ఈటల...

తాజా వార్తలు