ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: ఏపీ సీఎంవో
హైదరాబాద్లోని ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ,ఏపీ సీఎంలు కేసీఆర్,జగన్ సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ భేటీ జరుగగా కొన్ని పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ...
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద
సుచిత్రలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. నియోజకవర్గ ప్రజలు నిత్యం విష జ్వరాలతో బాధపడుతుండటంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుచిత్ర చౌరస్తాలోని రష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్...
నిమ్స్ని పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్..
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల విస్తృతస్థాయిలో, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్.పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణ లో భాగంగా పరిశుభ్రత,...
బ్యాంకుల సమ్మె లేదు…
సెప్టెంబర్లో బ్యాంకుల సమ్మె నేపథ్యంలో నాలుగు రోజులు వరుసగా సెలవులు రానున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో సమ్మెకు దిగుతామని యూఎఫ్బీయూ పేర్కొంది....
సైదిరెడ్డికి బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పోటిచేయనున్నట్లు ప్రకటించారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ఈమేరకు సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సైదిరెడ్డికి భీ ఫారమ్ అందజేశారు...
తక్కువ భూసేకరణతో గోదావరి, కృష్ణా అనుసంధానం
వీలైనంత తక్కువ భూసేకరతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ లు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరళించే విషయంతో...
గజ్వేల్లో బతుకమ్మ చీరలు పంపిణీచేసిన హరీష్…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సోమవారం ఉదయం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞ గార్డెన్స్ వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి...
ప్రోగ్రెసివ్ ,పాజిటివ్, ప్రాక్టీస్ : ఈటల
ప్రోగ్రెసివ్ ,పాజిటివ్, ప్రాక్టీస్...ప్రజల కోణంలో ఆలోచించేది తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన "హార్ట్ ఫెయిల్యూర్ కాన్ఫరెన్స్"...
టీటీడీ బ్రహ్మోత్సవాలకు రండి..కేసీఆర్కు జగన్ ఆహ్వానం
ఈనెల 28 నుంచి తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్ని ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన జగన్...బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన...
గ్రేటర్లో బతుకమ్మ చీరల పంపిణీ..వివరాలు
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా వివిధ నియోజకవర్గాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఇక గ్రేటర్లో మంగళవారం వివిధ...