గల్లీ కావాలో, ఢిల్లీ కావాలో ప్రజలు తేల్చుకోవాలి- ఎర్రబెల్లి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇంచార్జీ లతో భారత్ ఫంక్షన్ హాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమైయ్యారు. మంత్రి ఎర్రబెల్లి...
హిందూ-ముస్లింలు కలిసి ఉండనీయొద్దనేది వాళ్ల విధానం- కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేపట్టిన ప్రచారం రెండో రోజు కొనసాగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని జహీరానగర్లో చేపట్టిన రోడ్షోలో మంత్రి...
చార్జిషీట్లు వేయాల్సింది బీజేపీ సర్కార్ మీద- కేటీఆర్
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా రోడ్ షోకు పెద్ద ఎత్తున...
టీఆర్ఎస్ గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కార్యాచరణ..
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి, ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్...
బీజేపీ నేతల కొట్లాట.. పార్టీ ఆఫీసు ధ్వంసం.. వీడియో
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో అంతర్గత విభేదాలు వరుసగా బయటపడుతున్నాయి. టికెట్ల కేటాయింపు పార్టీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ హెడ్ ఆఫీసులో గన్ఫౌండ్రీకి చెందిన నేతలు కొట్టుకున్నారు. గన్...
హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు- వినోద్
మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ దుర్మార్గపు విష పూరిత దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి...
బీజేపీపై వంద చార్జీ షీట్లు వేయాలి- మంత్రి
ఆదివారం మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్,ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,చిట్టెం రామ్మోహన్ రెడ్డి,ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు....
టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నాయకులు..
ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధికి...
దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం: కవిత
దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను హైదరాబాద్...
TRS విజయమే లక్ష్యంగా పని చేయాలి- ఇంద్రకరణ్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బంజారాహిల్స్ డివిజన్లో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, బూత్ ఇంచార్జీ లతో జరిగిన సమన్వయ సమావేశంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...