శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,203 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా...
పాక్ పై అటాక్.. ఘాటుగా స్పందించిన ఎంపీ ఓవైసీ
ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇవాళ ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్ధాన్ లోని బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడిన సంగతి తెలిసిందే.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 12...
బంజారాలను జాగృతం చేసిన రామ్ రావు మహరాజ్:హరీశ్ రావు
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ. తపస్వి. పౌరా దేవి పీఠాధిపతి రామ్ రావు మహరాజ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. యావత్ భారత...
దాణా స్కాం..లాలూకు మరో షాక్
దాణా కుంభకోణంలోని ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు మరోషాక్ తగిలింది. మూడో కేసులోనూ లాలూతో పాటు మాజీ సీఎం జగన్నాథ్...
అభివృద్ది ఎవరు చేస్తున్నారో చూసి ఓటెయ్యండి- మంత్రి ఎర్రబెల్లి
ములుగు, భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. ఈ సమావేశాల్లో...
అన్ని కులాలకు హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవన్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అన్ని కులాల వారు ఆత్మగౌరవంతో సగౌరవంగా భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు...
మండలి ఛైర్మన్ను కలిసిన జేఎన్టీయూ వీసీ
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ -హైదరాబాద్ (JNTU) నూతన ఉపకులపతి...
సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:సచివాలయ ఉద్యోగులు
తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్….ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా...
సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు..
టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్థులుగా తమను ఎంపిక చేయడంపై జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాష్ లు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. యాదవ, ముదిరాజ్ కుటుంబాలకు చెందిన...
వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో చుక్కెదురు..
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కోర్టు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వంద శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలి అన్న డిమాండ్కు సుప్రీంలో మరోసారి చుక్కెదురైంది. వీవీప్యాట్ లెక్కింపుపై గతంలో తామిచ్చిన ఆదేశాలే...