కేంద్రమంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు....
న్యూఇయర్ వేడుకలు..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
నూతన సంవత్సరం వేడుకలు, శీతాకాలం నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
సూపర్ స్పైడర్ ఈవెంట్స్, జన...
ఆరుశాతం తగ్గిన నేరాలు: డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణలో నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. నేర, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వార్షిక నేర నివేదికను...
రజనీ గొప్ప నాయకుడు : బీజేపీ నేత సీటీ రవి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై ప్రశంసల జల్లు కురిపించారు బీజేపీ నేత,తమిళనాడు ఇంచార్జీ సీటీ రవి. మీడియాతో మాట్లాడిన ఆయన రజినీకాంత్ గొప్ప నాయకుడని కొనియాడారు. రజినీ ఎప్పుడు దేశ ప్రయోజనాలను, తమిళనాడు...
దేశంలో 24 గంటల్లో 20,550 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 286 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన...
ఢిల్లీలో రైతు సంఘాలతో కేంద్రం చర్చ..
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఇప్పటికే కేంద్రంతో 5 సార్లు చర్చలు జరిపాయి రైతు సంఘాలు....
రాష్ట్రంలో 24 గంటల్లో 474 కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,939కు...
ఆరు నెలల్లో సింగరేణి ఖాళీల భర్తీ: ఎన్ శ్రీధర్
ఆరు నెలల్లో సంస్థలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు సీఎండీ ఎన్.శ్రీధర్.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోస్టుల్లో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.
సింగరేణి భవన్లో జరిగిన 46వ...
సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం..
ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రాజేందర్,...
మంత్రి కేటీఆర్ని కలిసిన కార్పొరేటర్ ప్రభుదాస్..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి గెలుపొందిన కార్పొరేటర్ ప్రభుదాస్…..మంత్రి కేటీఆర్ని కలిశారు. ఎర్రబెల్లితో కలిసి కేటీఆర్ని కలవగా ఈ సందర్భంగా ప్రభుదాస్కు పలు సూచనలు చేశారు కేటీఆర్....