Tuesday, April 23, 2024

రాజకీయాలు

Politics

KTR

గిఫ్ట్‌ ఏ స్మైల్‌.. అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా #GiftASmile ఛాలెంజ్‌లో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్...
Indrakaran Reddy

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన దేవాదాయశాఖ అధికారులు..

ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా పీసీసీఎఫ్ ఆర్. శోభ, దేవాదాయ...
Minister Etela

కరోనా సెకండ్ వేవ్‌పై అసత్య ప్రచారం: ఈటల

కరోనా సెకండ్ వేవ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు మంత్రి ఈటల రాజేందర్‌. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారని...
kavitha

న్యూ ఇయర్ విషెస్ తెలిపిన ఎమ్మెల్సీ కవిత..

నూతన సంవత్సరం సందర్భంగా పలు సంఘాలకు చెందిన క్యాలెండర్‌లని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా కవితను పలువురు ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కవితను కలిసిన...
corona

రాష్ట్రంలో 24 గంటల్లో 461 కరోనా కేసులు..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 461 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,815కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో...
etela

డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఈటల..

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ 2020-2021 ను ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర...
challa ramakrishna reddy

కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ మృతి..

దేశంలో కరోనా కొత్త వెరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారీన పడగా చాలామంది మృత్యువాతపడ్డారు. తాజాగా ఏపీకి చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా...
corona

దేశంలో 24 గంటల్లో 20,036 కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదుకాగా 256 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల...
rajagopal reddy

త్వరలో బీజేపీలో చేరుతా: కోమటిరెడ్డి

త్వరలో బీజేపీలో చేరుతానని వెల్లడించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ముందుగా చెప్పిన వ్యక్తిని...
trs

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..

ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్యాలయ ఆటో అడ్డ నుండి పలు పార్టీల నుండి 70 మంది ఆటో (డ్రైవర్స్)కార్మికులు టీఆర్‌ఎస్‌కేవీలో చేరారు. గురువారం టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు పాల్వంచ...

తాజా వార్తలు