Saturday, April 20, 2024

తాజా వార్తలు

Latest News

karnataka speaker

కర్ణాటక స్పీకర్‌ సంచలనం…రెబల్స్‌పై వేటు

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసపరీక్ష జరిగిన రెండు రోజుల తర్వాత ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఎమ్మెల్యేలు ఆర్‌ శంకర్‌,రమేష్ జార్జిహోళీ,మహేష్ కుమాటల్లిలను అనర్హులుగా ప్రకటిస్తూ...
dear comrade

ట్విట్టర్ రివ్యూ: డియర్ కామ్రేడ్

గీతా గోవిందమ్ ఫేమ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా మరోసారి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్‌. విజయ్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల...

రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలి..

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు. గురువారం సచివాలయంలో తెలంగాణలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...
Tollywood directors

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటు..!

తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం మే4 వ తేదీన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుందాం అని తీర్మానించారు.తద్వారా...

వీవీ ప్యాట్‌ల కోసం గోడౌన్ల నిర్మాణం పూర్తి చేయాలి..

తెలంగాణ రాష్ట్రంలోని 23 నూతన జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, వి వి ప్యాట్ లను భధ్రపరచడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు....

రథేరా.. ట్రైలర్‌ని వదిలిన వినాయక్..

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ...

పంటల పరిస్థితి-రైతు భీమాలపై సీయస్ సమీక్ష..

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నేటి వరకు 27,64,744 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారని,ఆగష్టు మాసంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపధ్యంలో పంటల సాగు సాధారణ స్థితికి...

రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ శ్రీనివాస్ రెడ్డి..

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్ లపై ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో...
sahoo

ట్రెండింగ్‌లో “సాహో ” స్ట‌న్నింగ్ యాక్షన్ పోస్టర్

'బాహుబలి చిత్రం తరువాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సాహో. ఇటీవలే ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్...
karnataka

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన…!

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి తెరపడుతూ సంకీర్ణానికి బీజేపీ షాకివ్వగా తాజాగా మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని వాదనలు వినిపిస్తున్నాయి. స్వల్ప మెజార్టీతో...

తాజా వార్తలు