ప్రకాష్ రాజ్..గెలిస్తే రికార్డే..!
విలక్షణ నటుడిగా జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. విలన్ పాత్ర అయినా, క్యారెక్టర్ రోల్ అయినా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పించగలిగే సత్తా ఆయన సొంతం. తన నటనతో...
ఏపీ,తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ ఇదే..!
గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం,...
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీగా కవిత భర్త?
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొంత మందికి సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లభించకపోవచ్చన్నది టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆ లిస్ట్ లో ఇప్పటికే 4గురు ఎంపీల పేర్లు వినబడుతుండగా..తాజాగా మరో ఎంపీ పేరు...
స్థానిక ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం..
తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకావడంతో.. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ నాయకత్వం మరింత వేగాన్ని పెంచింది. మొదటి విడుత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు కొద్దిరోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రక్రియను త్వరగా...
ఉత్తమ్ ను చిత్తుగా ఓడిస్తాంః గుత్తా సుఖేందర్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
ఓటమి ఎరుగని నేత..14 సార్లు విజయబావుట
శరద్ పవార్..రాజకీయాల గురించి కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు.ఎన్సీపీ అధ్యక్షుడిగా,కేంద్రమంత్రిగా,బీసీసీఐ చీఫ్గా తనదైన ముద్రవేసిన పవార్ 50 ఏళ్లుగా ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ,పార్లమెంట్...
నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు..
ఓవైపు లోక్ సభ కోలాహలం కొనసాగుతుండగానే, ఈ సందట్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి...
సిరిసిల్లలో లక్ష ఎకరాలకు సాగునీరు:కేటీఆర్
సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి తీరుతానని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ రైతలుకు ఎంత సాయం చేసినా తక్కువేనన్నారు. కాంగ్రెస్ ,టీడీపీ ప్రభుత్వాల హయాంలో...
ఉనికి కోసమే జైపాల్ పాకులాట:హరీష్
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్..తెలంగాణ ఉద్యమాన్ని జైపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంలా మార్చిన ఘనత...
టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి..
పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటివలే వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. నిన్న కొల్లాపూర్ ఎమ్మెల్యే...