ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు
ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్లో దిగినట్లు...
భారత విద్యార్థులను రప్పించడంలో మోదీ ఫెయిల్.?
ఉక్రెయిన్పై రష్యా బలగాలు పెను విధ్వంసానికి దిగాయి. గత ఏడు రోజులుగా ఉక్రెయిన్పై రష్యా బలగాలు గ్యాప్ లేకుండా విరుచుకుపడుతున్నాయి. ఎనిమిదవ రోజు సైతం విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు...
భయం లేదు..ఎక్కడికి పారిపోలేదు!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్ టార్గెట్గా రష్యా వైమానిక దాడి చేస్తుండగా ఉక్రెయిన్ సైన్యం సైతం ధీటుగా జవాబిస్తోంది. ఇక ఉక్రెయిన్కు మద్దతుగా పలు దేశాలు...
మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల ఇంట విషాదం..
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల(26) అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టుకతోనే పక్షవాతంతో బాధపడుతున్న జైన్….సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సత్యనాదెళ్ల కుమారుడి మృతిపట్ల...
ఉక్రెయిన్…భారత విద్యార్థి మృతి
ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కొల్పోతుండగా తాజాగా రష్యా జరిపిన దాడుల్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి...
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం.. బీరు ప్రియులకు షాక్..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మన దేశంలో బీర్ల ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. అక్కడ యుద్ధం జరిగితే.. ఇక్కడ బీర్ల ధరలు పెరగడం ఏంటి ? అనుకుంటున్నారా..! బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి...
ఉక్రెయిన్పై దాడి…రష్యా కీలక నిర్ణయం
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం తారాస్ధాయికి చేరింది. రష్యా దాడితో ఉక్రెయిన్ అట్టుడికిపోగా ప్రజలు తమ ప్రాణాలను గుప్పింట్లో పెట్టకొని బ్రతుకుతున్నారు. ఇక ప్రపంచ దేశాల నుండి రష్యాపై తీవ్ర ఒత్తిడి...
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్నసాగుతున్న యుద్ధం..
ఉక్రెయిన్ రాజధాని కైవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా రష్యా వెనక్కి తగ్గడం...
ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణ విద్యార్థులకు అండగా సీఎం కేసీఆర్..
ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. దీనితో ఉక్రెయిన్ నుండి భారతీయ...
ఉక్రెయిన్ సైన్యానికి రష్యా అధ్యక్షుడి పిలుపు..
రాజధాని కీవ్ నగరం శుక్రవారం రష్యా బలగాల దాడులతో దద్దరిల్లింది. దీంతో ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే...