షాంఘైలో కరోనా కల్లోలం..!
చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. షాంఘైలో ఒక్కరోజే 22 వేల కేసులు నమోదుకాగా తొలిసారిగా వైరస్తో ఇద్దరు మృతిచెందారు. మృతులిద్దరు 89, 91 ఏండ్ల వయస్కులని, వారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని స్థానిక...
అక్కడ ఆగని కరోనా చావులు.. పూర్తిగా లాక్డౌన్..
గత కొద్ది నెలులగా కరోనా మహ్మమారి ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ పుట్టిన చైనాలో మాత్రం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి....
సిరియాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి…
సిరియా - ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్దవాతావరణం నెలకొంది. సిరియాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్ బాంబుల మోతతో...
అమెరికాలో కాల్పుల కలకలం..
అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్లో బ్రూక్లిన్లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో ఐదుగురిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో సబ్వే అంతా రక్తసిక్తమైంది. మాస్క్ తో వచ్చి దుండగులు బీభత్సం కలిగించారు....
పాక్ ప్రధానికి మోదీ విషెస్
పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. భారత్ దేశం ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, దేశం అభివృధ్ధి చెందే దిశలో...
పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక..
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాక్ నూతన ప్రధాని ఎన్నిక కోసం సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగగా.. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
జో బైడెన్తో ప్రధాని మోదీ భేటీ..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఇవాళ వర్చువల్గా సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఈ సమావేశం జరుగుతుందని వైట్ హౌస్ వర్గాలు...
యుఎస్లో ఆంధ్రా విద్యార్థి మృతి…
ఏపీలోని ఒంగోలులో విషాదచాయలు అలుముకున్నాయి. అమెరికాలో ప్రకాశం జిల్లాకు చెందిన కొప్పోలు గ్రామానికి చెందిన కార్తీక్ అనే విద్యార్థి ఇటీవల ఎంఎస్ చదువుకోసం షికాగో వెళ్లాడు. నిన్న ఆకస్మాత్తుగా గుండెలో నొప్పిరావడంతో ఉన్న...
అంతర్జాతీయ నేతలకు బాలీవుడ్ బ్యూటీ పిలుపు.. వీడియో
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొన్నసాగిస్తున్న విషయం తెలసిందే. ఉక్రెయిన్ ప్రజల దయనీయ స్థితిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. వారి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శరణార్థుల...
భారత్ను ఏ సూపర్ పవర్ శాసించలేదు: ఇమ్రాన్
ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుండగా భావోద్వేగానికి లోనయ్యారు ఇమ్రాన్ ఖాన్. దేశ వ్యాప్తంగా ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇక భావోద్వేగ...