మంత్రి ఎర్రబెల్లికి ‘ఆటా’ ఆహ్వానం..
అమెరికాలోని వాషింగ్ టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) 17వ మహా సభలు - యూత్ కన్వెన్షన్ కు అతిథిగా...
కేసీఆర్ నాయకత్వంతోనే ముస్లింలకు సంక్షేమం..
రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టి .ఆర్ .యస్ యుకె ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ - యు.కే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి...
ఆఫ్ఘన్లో బాంబు పేలుళ్లు..
ఆఫ్ఘనిస్తాన్లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. మజార్-ఇ-షరీఫ్లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఐఎస్ఐఎస్ ప్రకటించింది. రంజాన్ సందర్భంగా ప్రయాణికులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి విడిచిపెట్టడానికి...
లండన్లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం..
ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ - యు.కే ఆధ్వర్యం లో లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ - యు.కే అధ్యక్షులు...
ఉక్రెయిన్ పై రష్యా దాడి..26 స్థావరాలు ధ్వంసం
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 423 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ లో 26 స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా వెల్లడించింది. రైల్వే వ్యవస్థ,...
చైనాలో మరింత కఠినంగా లాక్డౌన్..
చైనాలో కరోనా కేసుల సంఖ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అదుపులోకి రాకపోవడంతో మరింత కఠినంగా లాక్డౌన్ను అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. తాజాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల...
జపాన్లో పడవ గల్లంతు!
జపాన్లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు.
హక్కైడో ఉత్తర ద్వీపంలో షెరిటొకో ద్వీపకల్పం...
ప్రపంచ వ్యాప్తంగా TRS వ్యవస్థాపక దినోత్సవం: మహేష్ బిగాల
టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే...
భారత్కు బ్రిటన్ ప్రధాని..
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ భారత్కు రానున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనా ప్రభావం తగ్గడంతో లండన్ నుండి నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకుంటారు. అక్కడ పారిశ్రామిక, వ్యాపారవేత్తలో సమావేశమవుతారు....
వాట్సాప్….అదిరే ఫీచర్స్!
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్తో వినియోగదారులకు దగ్గరవుతున్న...