నేపాల్కు ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ నేపాల్లో పర్యటించనున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలపై ఈ పర్యటనలో చర్చించనున్నారు.
అలాగే తన పర్యటనలో భాగంగా...
17న దావోస్కు మంత్రి కేటీఆర్
ఈ నెల17న దావోస్కు వెళ్లనున్నారు మంత్రి కేటీఆర్. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సదస్సు జరగనుండగా, కేటీఆర్ ఈ...
న్యూజిలాండ్ ప్రధానికి కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా తిరిగి కోరలు చాస్తోంది.. ఇప్పటికే చైనాలో కరోనా దాటికి లాక్ డౌన్, కఠిన ఆంక్షలు అమలవుతుండగా తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో...
నెంబర్ 1గా చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో!
రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధంతో చమురు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో షేరు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత...
శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే..
శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో దేశంలో సుస్థిరతను తీసుకునే ప్రయత్నంలో భాగంగా రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా...
ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత : నిరంజన్ రెడ్డి
ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్న సంగతి తెల్సిందే.అయితే ఇస్టా 2022 - 2025 ఎగ్జిగ్యూటివ్...
చైనా కరోనా ఆంక్షలతో జనజీవనం అస్థవ్యస్తం!
చైనాలో కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో...
అమెరికాలో నల్గొండ వాసి దుర్మరణం..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి మృతిచెందారు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు మాస్టర్ డిగ్రీ చదివేందుకు 2021...
రైతుకు నాణ్యమైన విత్తనం అందాలి…
ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ,ప్రపంచ ఆకలి తీరాలి అంటే,రైతుకు నాణ్యమైన విత్తనం అందాలి అన్నారు. ప్రపంచంలో...
శ్రీలంకలో ఆందోళనలు… ఎంపీ మృతి
శ్రీలంకలో సంక్షోభం మరింత ముదరింది. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న ప్రజలు..ప్రభుత్వంపై తమ నిరసనను వివిధరూపాల్లో చేపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నివాసాలు, వాహనాలకు ఆందోళన కారులు నిప్పుపెట్టగా ఈ క్రమంలో...