భారత ప్రయాణీకులపై సుడాన్ ఆంక్షలు..
భారత ప్రయాణీకులపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో సుడాన్ చేరింది. భారత్ నుండి వచ్చే ప్రయాణికులపై సూడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రెండు వారాలపాటు ఈ...
కరోనాతో గాంధీ మునిమనవడు మృతి…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనాతో లక్షలాది మంది మృతిచెందగా తాజాగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్బర్గ్లో మరణించారు.
కరోనాతో సతీష్ మృతి...
కోటి 41 లక్షలు దాటిన కరోనా కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కోటి 41 లక్షల మందికి కరోనా సోకగా 5,99,416 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు కరోనా నుండి 84,70,275 మంది కోలుకోగా...
హెచ్ 1బీ వీసాలు…ట్రంప్ కీలకనిర్ణయం!
హెచ్ 1బీ వీసాల రద్దుపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలుత రెండు నెలల వరకు హెచ్1 బీ వీసాలపై బ్యాన్ విధించిన ట్రంప్ దానిని పొడగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త...
చైనా యాప్స్పై నిషేధం…ఇలా చేస్తారు..!
చైనా యాప్స్పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొరడా ఝుళిపించారు. టిక్ టాక్ సహా 59 చైనా యాప్లపై బ్యాన్ విధించారు. నిషేధంతో చైనా టెక్ కంపెనీలకు కోట్లలో నష్టం వాటిల్లనుండగా గల్వాన్ ఘర్షణకు భారత్...
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..కేటీఆర్ హర్షం
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పారిశ్రామిక పాలసీతో పెట్టుబడులు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. తాజాగా కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ జీనోమ్ వ్యాలీలో భారీగా పెట్టుబడులు...
పురుషుల హాకీ ప్రపంచ కప్ @2023
పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో మరియు రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో జనవరి 13 నుండి 29, 2023 వరకు జరుగనున్న వేళ...నేడు ఇంటర్నేషనల్ హకీ పెఢరేషన్...
బుకర్ ప్రైజ్ విజేత హిలరీ కన్నుమూత
బుకర్ ప్రైజ్ విజేత బ్రిటిష్ రచయిత్రి హిలరీ మాంటెల్ మరణించారు. 2009లో ప్రచురితమైన వోల్ఫ్ హాల్ ట్రయాలజీలో భాగంగా మరో మూడేండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ బ్రింగ్ అప్ ది బాడీస్ పుస్తకాలకు...
ఎన్నారైలతో ‘మన ఊరు మన బడి’
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గ్రామాల్లో మన ఊరు మన బడి, పట్టణాల్లో మన బస్తీ –...
ప్రధానమంత్రి విదేశీ టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు విదేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటలీలో రోమ్ లో జరిగే జి-20 సమ్మిట్, యూకేలోని గ్లాస్గో...