మత్తు వదిలిద్దాం…నేడు మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవం
ఆల్కహాల్ ఒకప్పుడు వ్యసనం, ఇప్పుడు కల్చర్లో ఓ హ్యాబిట్. తాగుబోతులను నీచంగా చూసే రోజులు పోయి… మందు ముట్టని వాడిని విచిత్రంగా చూసే రోజులు వచ్చాయి. విందు,వినోదం,పెళ్లి,చావు ఏదైనా కొత్త బిచ్చగాడికి పొద్దు...
డ్రోన్తో డోర్ డెలివరీ..!
డ్రోన్లతో డోర్ డెలివరీ.. ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే.. ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తోంది. నిత్యావసర సరుకులను ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేయడాన్ని...
మార్చి 8న ఉమెన్స్ డే ..ఎందుకో తెలుసా..?
ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్తో బైడెన్ ఢీ
ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యారు. దేశ ఆత్మను కాపాడేందుకు ఇక తాను...
వ్యాక్సిన్ కనుగోన్న రష్యా….పుతిన్ అధికారిక ప్రకటన
కరోనా పై పోరులో తొలి వ్యాక్సిన్ కనుగోన్న దేశంగా రష్యా నిలిచింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. ప్రపంచంలో మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్ను రష్యా అభివృద్ధి...
బీజేపీలో చేరిన ఎన్నారై బాలా త్రిపురసుందరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి. ఉమ్మడి మహా బూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి…...
పబ్ జీ ప్రియులకి గుడ్ న్యూస్
పబ్ జీ లవర్స్కి గుడ్ న్యూస్.భారత్లో తిరిగి పబ్ జీ గేమ్ని తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. భారత్లో పబ్ జి మొబైల్ ఇండియా పేరుతో కొత్త యాప్ని...
విదేశాల్లో మొదటి ప్రధాని విగ్రహం:మహేష్
విదేశాల్లో ఆవిష్కరించుకున్న భారతీయుల విగ్రహాల విషయానికి వస్తే.. మహాత్మా గాంధీ తరువాత ఆవిష్కరించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీ నరసింహారావుదేనని మహేష్ బిగాల అన్నారు. భారత ప్రధానుల విషయానికి వస్తే.. విదేశాల్లో ఆవిష్కరించిన...
మొక్కలు నాటిన గూగుల్ డైరెక్టర్ శశాంక్ సాహ్ని…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాహుల్ జిందాల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చందానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన...
నాట్స్ కవితల పోటీకి అనూహ్య స్పందన
ఆగస్ట్ 15, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై నాట్స్ నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో...