Saturday, April 20, 2024

రాష్ట్రాల వార్తలు

CM KCR

కిషన్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్ సెటైర్‌

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్…బడ్జెట్ తాను సరిగా అర్ధం చేసుకోలేదని చెప్పిన కిషన్ రెడ్డి…బడ్జెట్ నిధులు తగ్గించింది వాస్తవం కాదా...
kcr

పవర్ రీఫామ్స్‌ను వ్యతిరేకిస్తున్నాం: సీఎం కేసీఆర్

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి ఫైరయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్….విద్యుత్ సంస్కరణల బిల్లు కోసం తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడేవన్ని అబద్దాలేనని…అసలు...
komatireddy

ఉన్నత చదువులకు అండగా ఉంటా: ఎంపీ కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన పున్న అశోక్ అనే వ్యక్తి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు. అయితే అతని తల్లిదండ్రులకు శిక్షణకు అయ్యే ఖర్చు భరించడానికి స్తోమత లేకపోవడంతో...
ramanuja statue

120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి..

రంగారెడ్డి ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ దంపతులు దర్శించుకున్నారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువై ఉన్న 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ తమిళిసై...
ramnath

రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం పలికారు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై. బేగంపేటకు చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల...
gic

పెళ్లిరోజు..మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, ఈ రోజు తన సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు సందర్భంగా, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్...
kcr

3 రోజుల పాటు సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌..

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ...
ktr speech

ఐటీలో హైదరాబాద్ టాప్‌: కేటీఆర్

దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్‌ టాప్‌లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ క్యాంపస్‌కి భూమి పూజ నిర్వహించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్… హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికి ఐటీ పరిమితము కాకూడదని మా...
yadadri

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ..

యాదా ద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. దీంతో నారసింహుని ధర్మదర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం...
kovind

ముచ్చింతలకు రాష్ట్రపతి

ఇవాళ హైదరబాద్‌లో పర్యటించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలకు హాజరుకానున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా మధ్యాహ్నం వరకు మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు...

తాజా వార్తలు