ఈ-రేస్కు అద్భుత స్పందన
రయ్ రయ్ అంటూ పరుగులు తీసిన ఈ- రేసింగ్ కార్లు అభిమానులకు కన్నుల పండగగా కనువిందు చేశాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రేస్ను మంత్రి...
రాజ్భవన్లో ప్రజా దర్బార్: తమిళి సై
వచ్చే నెల నుండి రాజ్భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు గవర్న్ తమిళి సై. ఇవాళ రాజ్భవన్ వేదికగా జరిగిన ఉగాది వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గవర్నర్. వివిధ పార్టీలకు చెందిన...
ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం
తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై...
జర్నలిస్టులు కలం సైనికులు- మంత్రి హరీశ్
హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎస్ఎన్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ జర్నలిస్టులకు, కవులకు అవార్డుల ప్రదానోత్సవ సభలో మంత్రి హరీశ్ ముఖ్య అథితిగా పాల్గొన్నారు.. ఈ...
మొక్కలు నాటిన దియా,సచ్చేంద్ర
తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఉత్సహాంగా పాల్గొంటూ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. తాజాగా సినీనటి దియా మరియు మోడల్ సచ్చేంద్ర...
బర్త్ డే…మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి
తన పుట్టినరోజును సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మంత్రుల నివాస సముదాయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు విద్యుత్...
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించిన కేంద్రం..
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికకాగా దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులు పురస్కారాలకు ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడ్ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య,...
గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్న డాక్టర్లు.
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని తిరుమల...
తిమ్మాపూర్ బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెలిసిన తెలంగాణ తిరుపతి వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక...
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. ఇవాళ స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లు స్వామి...