Friday, March 29, 2024

రాష్ట్రాల వార్తలు

jaga

నల్లగొండ పట్టణంపై ఆయనది చెరగని ముద్ర..

సీనియర్ టీఆర్ఎస్ నేత చిలుకల గోవర్ధన్ అకస్మాత్తుగా మరణించడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన...

టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా గెల్లు

తెలంగాణ ఉద్యమకారులకు మరోసారి పట్టం కట్టారు. తెలంగాణ సీఎం బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమబిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు. రెండేళ్ల పదవికాలానికి...
challa

ఈటల ప్రజలకు సమాధానం చెప్పాలి: చల్లా

ఈటల బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పల్లా.. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్...

త్వరలో మహబూబాబాద్‌కు సీఎం..

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల్లో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా...
mp

ముంబై జాతీయ రహదారిపై టీఆర్ఎస్ రాస్తారోకో

యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇవాళ జాతీయ రహదారుల దిగ్బందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాసంగి వరి...
justice

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సుభాష్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, కేంద్ర‌ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్, ఏపి ఎమ్మెల్యేలు అప్పలనాయుడు,...

కేంద్రం వైఖరిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ నామ ఫైర్‌..

రాష్ట్రంలో రైతుల ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయ లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ద్వజమెత్తారు. 60 రోజులుగా రైతుల ధాన్యం సేకరణ చేయాలని కోరుతున్న...
Narayana

పేపర్ లీకేజీ కేసు…నారయణే సూత్రధారి!

ఏపీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేత,మాజీ మంత్రి, టీడీపీ నేత నారయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రశ్నపత్రాల మాల్...
TTD

భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 40 గంటల సమయం పడుతుండగా కొండపై ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక ఆదేశాలు జారీ...
sajjanar

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్…

టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. హైదరాబాద్‌ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌ లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్‌ అంతకు...

తాజా వార్తలు