Wednesday, April 24, 2024

రాష్ట్రాల వార్తలు

kcr

జర్నలిస్ట్ శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సీనియర్‌ జర్నలిస్ట్‌ మెండు శ్రీనివాస్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. శ్రీనివాస్‌ మృతి అత్యంత బాధాకరమని, జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెండు...
ifs

ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారులతో అధికారుల సమావేశం..

2019 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఎఫ్ఎస్ (IFS) అధికారులతో అరణ్య భవన్ లో సీనియర్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ కోసం విధుల్లో చేరుతున్నారు నలుగురు ట్రైనీ ఐఎఫ్ఎస్...
gic

మొక్కలు నాటిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సైదాబాద్ సింగరేణి కాలనిలో తన నివాసం వద్ద మొక్కలు నాటిన ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య...
amarinder singh

సిద్ధూపై పోటీ పెడతాం: కెప్టెన్ అమరీందర్‌

తాను కొత్త ఆర్టీ పెట్టడం ఖాయమని తేల్చిచెప్పారు పంజాబ్ మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్. ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపారు. సిద్దూ ఎక్కడి నుండి...
ktr ghmc

త్వరలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ :మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని పేదలకి అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అధికారులను...
roja

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే రోజా. విఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకోగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రాజకీయలబ్ది కోసం...

పిల్లల ఆరోగ్యానికి తేనె మంచిదేనా?

తేనెను పంచామృతాలలో ఒకటిగా చెబుతుంటారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు. ఆయుర్వేదంలో తేనెను దివ్యాఔశదంగా పరిగణిస్తుంటారు నిపుణులు. తేనెను వయసు సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు, తేనెను తీసుకునే...

తొమ్మిది, పదిలో 11కాదు ఆరు పేపర్లు..

తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇక నుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. దీంతో...
niranjan

వ్యవసాయం వృత్తి కాదు జీవితం..

వ్యవసాయం వృతి కాదు జీవితం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో జరిగిన సీడ్స్ మెన్ అసోసియేషన్ 27వ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు నిరంజన్ రెడ్డి. ఈ...
ktr

ఫ్లోరింగ్‌ రంగంలోకి వెల్‌స్పన్‌..

2.7 బిలియన్ల వెల్‌స్పన్ గ్రూప్ యొక్క పూర్తి సమగ్ర మరియు ఇండిపెండెంట్ ఫ్లోరింగ్ వెర్టికల్ వెల్‌స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ తన తయారీ సౌకర్యాన్ని తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 2018 లో ఫ్లోరింగ్ విభాగంలోకి...

తాజా వార్తలు