Saturday, April 20, 2024

రాష్ట్రాల వార్తలు

kcr jagan

ఒకే వేదికపై సీఎంలు కేసీఆర్,జగన్

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్,జగన్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడితో శంషాబాద్‌లోని వీఎంఆర్ గార్డెన్‌లో జరిగింది....

నేడు హైద‌రాబాద్‌లో మద్యం షాపులు బంద్‌..

హైద‌రాబాద్ న‌గ‌రంలో వైన్స్‌ షాపులు ఒక్కరోజు బంద్‌ కానున్నాయి. శనివారం హ‌నుమాన్ జ‌యంతి సందర్భంగా మద్యం షాపులపై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. రేపు ఉద‌యం 6 గంట‌ల నుంచి ఆదివారం ఉద‌యం 6...

బాధితులకు అండగా జీవో 118..

ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జీఓ 118ను విడుదల చేసి బాధితులకు అండగా నిలిచింది. సరూర్‌నగర్‌...
UP Lockdown

యూపీలో ఈ నెల 17 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడ‌గింపు..

యూపీలో పెరుగుతున్న కరోనా కేసుల నియంత్ర‌ణ‌కు మే 17 న ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు యూపీ...

వీణ‌- వాణిల‌కు మంత్రుల శుభాకాంక్ష‌లు..

హైద‌రాబాద్‌ యూసఫ్ గూడ లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ కమీషనరేట్ కార్యాలయంలో అవిభక్త కవలలు వీణ - వాణి లు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సందర్బంగా వీణ - వాణి...
Balakrishna

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు- బాలకృష్ణ

రంజ‌న్ ప‌ర్వ‌దినం సందర్భంగా టాలీవుడ్‌ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 'మ‌త‌ గురువు మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త చూపిన మార్గాన్ని అనురిస్తూ నెల‌రోజులు ఉపావాస దీక్ష...

తిరుమల అప్‌డేట్..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుండగా నిన్న స్వామివారిని 53,755 మంది భక్తులు దర్శించుకున్నారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.47...
ramakrishna mission

మొక్కలు పంపిణీచేసిన రామకృష్ణ మిషన్ శిక్షణ మందిర్‌..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో నేడు రామకృష్ణ మిషన్ శిక్షణ మందిర్ ఆధ్వర్యంలో హౌరత్ లో 100కు పైగా వేప, జామ, అశోక...

మాజీ ఎమ్మెల్యేని పరామర్శించిన హరీష్

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి...

Harishrao:సిద్దిపేటలో శిశు గృహ

సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహను ప్రారంభించారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైంది. శిశు గృహలో అనాధ శిశువులను మంత్రి...

తాజా వార్తలు