Thursday, March 28, 2024

రాష్ట్రాల వార్తలు

చెడుపై విజయమే… దీపావళి

హిందువుల పండుగలలో ప్రత్యేకమైనది దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దీపావళి. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో జరుపుకొనే పండుగ. దీప అంటే దీపం,...

గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆర్‌జే సునీత..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్.జె.సునీత ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్‌జే సునీత మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్...

వేడి నీటిని అతిగా తాగుతున్నారా..జాగ్రత్త!

చాలామందికి వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు లేదా ఫ్లూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వేడి నీరు తాగాలని...

శ్రీ‌వారి సన్నిధిలో ఏపీ సీఎం జగన్‌..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం జగన్‌. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న గౌ. ముఖ్యమంత్రివర్యులకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో...

ముల్లదోసకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా..!

దోసకాయ అనేది కూరగాయలలో ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనలు ఉన్నాయనే సంగతి కూడా మానందరికి తెలుసు. కానీ దోసకాయలలోనే చాలా రకాలు ఉన్నాయి. అందులో ముల్లదోసకాయ...

శ్రీవారి సన్నిధిలో సీఎం కేసీఆర్ సతీమణి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ సతీమణి శోభ. అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం వారు శ్రీకాళహస్తి వెళ్లారు. శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో కేసీఆర్ సతీమణి...
ktr

గ్రేటర్‌లో కొత్తగా 32 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్ నగరంలో కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్,దూల్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్...

రామప్ప తెలంగాణ వారసత్వము:వీ.ప్రకాశ్‌

2021లో రామప్ప ఆలయానికి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని అందుకు అనుగుణంగా రామప్ప అభివృద్ది చేందుతుందన్నారు. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా స్థానికతకు ప్రాముఖ్యతనిస్తూ సంస్కృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ది...
rains

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు..

ఈ రోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉండనుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు...
ktr assembly

జిల్లాల్లోనూ ఐటీ హబ్‌లు: మంత్రి కేటీఆర్

క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మంలోనూ ఐటీ హ‌బ్‌లు నిర్మిస్తామన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా టీ హబ్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ …ఈ ఏడాది చివ‌రి...

తాజా వార్తలు