నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు..
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణంతో ప్రజలకు కాస్త రిలీఫ్ ఉండగా ప్రస్తుతం ఆ వాతావరణం మారింది. ప్రచండ భానుడి ఉగ్రరూపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఎండవేడికి తోడు ఉక్కపోత...
ముగ్గురు సీఎంల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్
ఆప్ ఢిల్లీ పంజాబ్ ఆప్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్ సింగ్ హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కు వెళ్లారు. వారి వెంట ఢిల్లీ విద్యాశాఖ...
వాక్సినేషన్ వందశాతం జరగాలి: హరీష్ రావు
దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానం లో నిలపాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయం అని… ఆశయ...
షాపింగ్ మాల్స్పై జీహెచ్ఎంసీ కొరడా..
నిబంధనలు అతిక్రమించిన షాపింగ్మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్, హోటల్స్పై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కొరడా ఝళిపించింది. పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్న బడా సంస్థలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతూ జరిమానాలు...
బాలల దినోత్సవం…గ్రీన్ ఛాలెంజ్
బాలల దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు స్పైస్ స్కూల్ , సిద్ధిపేట జిల్లా . రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్...
న్యాయవవస్థను బలోపేతం చేయాలి: సీజేఐ
దేశంలో న్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జిల్లా న్యాయస్థానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని…అలాంటి న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలన్నారు సీజేఐ రమణ. ఢిల్లీలో జరిగిన నల్సా తొలి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్...
నల్లగొండ ముఖచిత్రం మారుస్తాం: మంత్రి కేటీఆర్
నల్లగొండ జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించి, ఐటీ హబ్కు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల...
వానాకాలం వడ్లు కొనాలి : మంత్రి గంగుల
జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరైన కేంద్ర మంత్రి ఫీయూష్ గోయెల్ వానాకాలం పంట కొంటారా కొనరా అని నిలదీశారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలో యాసంగి పంటలు కొనకపోయిన రాష్ట్ర...
‘గర్భాసనం’ యొక్క లాభాలు..!
కూర్చొని వేయు ఆసనాలలో గర్భసనం కూడా ఒకటి. ఈ భంగిమ గర్భంలో ఉండే శిశువును పోలి ఉంటుంది. అందుకే దీనికి గర్భసనం అని పేరు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం ద్వారా పలు...
ప్రతి ఊరిలో జమ్మి మొక్కలు…
పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలోని వివిధ వర్గాలు మొక్కలు నాటే విధంగా ప్రోత్సహిస్తున్న 'గ్రీన్ ఇండియా చాలెంజ్'..రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జమ్మి...