తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు..కరోనా కారణంగా పరీక్షల్ని రద్దు చేసింది ప్రభుత్వం.. మొదటి సంవత్సరం ప్రాతిపధికన ద్వితీయ సంవత్సరం మార్కులను కేటాయించారు....
రవీంద్రభారతీలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు
హైదరాబాద్ రవీంద్ర భారతీ లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దళిత సంక్షేమకర్త, అంబేద్కర్ వాదీ, సమాజ సేవకురాలు జెట్టి ఈశ్వరీ బాయి జయంతి వేడుకలు...
కరోనా యోధులను అవమానపర్చారు:రాందేవ్పై కేంద్రం ఫైర్
యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. కరోనా కంటే అల్లోపతి వంటి ఆధునిక చికిత్స వైద్య విధానాలే ప్రజలను బలిగొంటున్నాయని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా...
దళిత బంధుపై 26న సదస్సు..
తెలంగాణ ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు పైలట్ నియోజకవర్గంగా హుజురాబాద్ను ఎంచుకోగా ఈ నెల 26న ప్రగతి భవన్లో హుజురాబాద్ ప్రజలతో...
యాదాద్రికి సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మరోసారి యాదాద్రిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. అక్టోబర్, నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని గతంలోనే ఆయన అధికారులను...
రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా కేసులు..
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 221 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు...
మేడారం హుండీ లెక్కింపు..షురూ
నేటి నుండి దక్షిణభారత కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు జరగనుంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో హుండీల లెక్కింపు జరగనుండగా ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
మొత్తం 493...
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే గ్రీన్ ఛాలెంజ్: ఎంపీ సంతోష్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ రావు,...
ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు..జీరో అవర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ...
అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు…
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యోగి సర్కార్ ఆమోదించింది. మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ విమానాశ్రయంగా నామకరణం చేశారు.
అయోధ్యకు...