Thursday, April 25, 2024

రాష్ట్రాల వార్తలు

20రోజుల్లోనే యాదాద్రికి భారీ ఆదాయం..

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి గడిచిన 20రోజుల్లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో ప్రకటించారు. గత 20రోజుల్లో రూ. 2,12,16,700 హుండీ ఆదాయం...
pawan

తిరుపతి బరిలో జనసేన.!

తిరుపతి పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుండగా జనసేన,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నాయి. అయితే ఈ రెండు...
corona

కరోనా కొత్త లక్షణం ఇదే..

ప్రపంచదేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్ అనగానే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం కొత్త కొత్తగా మార్పులు చెందుతూ వస్తున్న కరోనా తాజాగా మరో లక్షణం...
ktr

కేటీఆర్ నిజ‌మైన హీరో: సోనూసూద్

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు న‌టుడు సోనూసూద్. కొంతకాలంగా సేవా కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన సోనూ…..మంత్రి కేటీఆర్‌ రియల్ హీరో అంటూ కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్‌లో...
ktr

మురుగునీటి శుద్ది కేంద్రాన్ని పర్యవేక్షించిన :కేటీఆర్‌

హైద‌రాబాద్‌లో ఫ‌తేన‌గ‌ర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన‌ట్లు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని పనుల...

పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన శ్రీనివాస్ యాదవ్..

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ సీనియర్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ సుమారు 100 మంది మహిళ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు....
tamilisai

రవీంద్రభారతీలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు

హైదరాబాద్ రవీంద్ర భారతీ లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దళిత సంక్షేమకర్త, అంబేద్కర్ వాదీ, సమాజ సేవకురాలు జెట్టి ఈశ్వరీ బాయి జయంతి వేడుకలు...

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నిర్మూలనకు చర్యలు- సీఎస్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయుష్ వైద్యులతో బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు అనుబంధంగా మందులు వినియోగించడంపై మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం...
corona

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కల్లోలం..

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా రోజురోజు తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా ఈ రోజు కొత్తగా 22,453 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 10,60,308కి చేరింది. అందులో...
Nagarjuna Sagar Dam

ప్రాజెక్టుల అప్ డేట్

నాగార్జున సాగర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. సాగ‌ర్‌కు ప్ర‌స్తుతం 45,619 క్యూసెక్యుల ఇన్‌ ఫ్లో ఉండగా అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామ‌ర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుతం...

తాజా వార్తలు