Thursday, April 25, 2024

వార్తలు

niranjan reddy

ఇది చారిత్రక దీక్ష: నిరంజన్ రెడ్డి

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ గులాబీమ‌యం అయింది. ధాన్యం సేక‌ర‌ణ‌పై తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ దీక్ష చేప‌ట్టగా ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇది చారిత్రక దీక్ష అని…అన్నదాతల కోసం...
ktr

మహిళా విద్యకు మార్గదర్శకుడు పూలే: కేటీఆర్

మ‌హిళా విద్య‌కు మార్గ‌ద‌ర్శ‌కుడు జ్యోతిబా ఫూలే అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. గొప్ప సంఘ సంస్క‌ర్త‌, ఆలోచ‌నాప‌రుడు మ‌హాత్మా జ్యోతిబా ఫూలేకు వాళుల‌ర్పిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వెనుకబడిన వర్గాల...

దేశంలో 24 గంటల్లో 861 కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 861 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఆరుగురు చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 4,25,03,383 మంది కోలుకోగా...
gov

భద్రాద్రికి గవర్నర్ తమిళిసై

ఇవాళ భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు గవర్నర్ తమిళి సై. ఉదయం భద్రాచలం దేవస్థానంలో జరిగే సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. అనంతరం...
sucharitha

ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వైసీపీలో చిచ్చు రాజేసింది. మంత్రి పదవి ఆశించి దక్కని వారు ఆవేదనతో రగిలిపోతుండగా మరికొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కనున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పత్తిపాడు...
modi

జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఇవాళ వర్చువల్‌గా సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఈ సమావేశం జరుగుతుందని వైట్ హౌస్ వర్గాలు...
jagan

జిల్లాల వారీగా ఏపీ మంత్రుల జాబితా..

ఏపీ కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించారు సీఎం జగన్‌. 25 మందితో నూతన కేబినెట్ ఏర్పడగా ఇవాళ ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. జిల్లాల వారీగా మంత్రుల జాబితాను పరిశీలిస్తే… ()శ్రీకాకుళంధర్మన...
kcr

ఢిల్లీలో టీఆర్ఎస్ రైతు మహా ధర్నా..

తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ఇవాళ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా చేపట్టనుంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున...
dose

ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్..ధర రూ.250

కరోనాపై పోరాటానికి ఇవాళ్టి నుండి బూస్టర్ డోస్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఓడించేందుకు ఎన్నో చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా తెలిపారు కేంద్ర ఆరోగ్య...
jagan cm

ఏపీ మంత్రుల జాబితా ఇదే!

ఏపీ నూతన కేబినెట్‌లో చోటు దక్కించుకునేది ఎవరనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మంత్రి వర్గంలో 26 మందికి అవకాశం ఉండగా పాతవారికి 10 మందికి అవకాశం కల్పించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారి...

తాజా వార్తలు