గ్రూప్-3లో 1365పోస్టుల భర్తీ
తెలంగాణలో కొలువుల జాతరలో భాగంగా గ్రూప్-3 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. నిన్న గ్రూప్-2నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా నేడు గ్రూప్-3 లో భాగంగా 1365పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన...
5204పోస్టుల స్టాఫ్ నర్సింగ్ నోటిఫికేషన్
తెలంగాణలో వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గతంలోనే తెలిపారు. ఈమేరకు వైద్య వ్యవస్థను మరింత విస్తరించేందుకు పలు ఉద్యోగులను భర్తీచేయనుంది....
మొక్కలు నాటిన బాలరాజు యాదవ్
తెలంగాణ సాధించుకున్న తర్వాత హరిత తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్...మానసపుత్రిక అయిన హరిత హారంను ప్రారంభించారు. హరిత తెలంగాణ దిశగా వేల కోట్ల మొక్కలు నాటుతూ వందలాది పశువులకు నీడనిస్తున్నారు. ఇంత...
జనవరి 1…నూమాయిష్ ఎగ్జిబిషన్
అప్పటి నిజాం ప్రభుత్వ తీసుకున్న చొరవతో ఏర్పాటు చేసిన నూమాయిష్ ఎగ్జిబిషన్ నేటికి అలరారుతోంది. ఇది కేవలం వస్తు ప్రదర్శనలకోసమే గాకుండా వివిధ పారిశ్రామిక ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తారు. ఇందులో రూ.10 నుంచి...
2022… గూగుల్ శోధించిన వ్యక్తులు
మరికొన్ని గంటల్లో పాత సంవత్సరంకు ముగింపు పలికి కొత్త సంవత్సరంకు ఆహ్వానం పలికే సమయం ఆసన్నమైంది. అయితే ప్రస్తుత సంవత్సర కాలంలో మోస్ట్ సెర్చ్ పర్సన్ ఎవరో మీకు తెలుసా...వారు ఏకారణంచేతనైనా సరే...
ఆపబ్లలో న్యూఇయర్ వేడుకలు నిషేధం
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పును సమర్థించింది. అయితే గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై వేకెట్ పిటిషన్ దాఖలు చేసిన పబ్ నిర్వాహకులు. నూతన సంవత్సర...
యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు..
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గవర్నర్ తమిళి సైతో కలిసి ఇవాళ ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
గర్భాలయంలో స్వయంభువు...
నేటి బంగారం, వెండి ధరలివే
దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తులానికి రూ.70 తగ్గి రూ.500,80గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ....
ప్రధాని తల్లి మృతి..సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరా బెన్ మోడీ(100) ఇవాళ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు...
నూతన సంవత్సరం..ట్రాఫిక్ ఆంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు 31న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం ఉదయం...