Wednesday, April 24, 2024

వార్తలు

తెలంగాణ వెదర్ అప్‌డేట్..

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వెదర్ అప్ డేట్ వచ్చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారంనిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకొని వున్న విధర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఆవర్తనం ఈరోజు బలహీనపడింది....

మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్..

బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్ తో కాల్స్ వస్తుండటంతో ఆశ్చర్యం వ్యక్తం...

ఎండు కొబ్బరి తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో!

సాధారణంగా ఎండు కొబ్బెరిని మసాలా దినుసులుగా వాడుతుంటాము. ఆయా కూరల్లో ఎండు కొబ్బరి వేయడం వల్ల వాటి యొక్క రుచి మరింత పెరుగుతుంది. కేవలం కూరల్లో మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా...

దేశమంతటా తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాస ధార్మిక కార్యక్రమాలలో భాగంగా, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో టిటిడి తిరుపతిలో తిరుప్పావై ప్రవచనాలను డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 216 కేంద్రాలలో...

ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్..

ప్రజాభవన్‌లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇవాళ 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్....

విరోచనాలకు.. ఇలా చెక్ పెట్టండి!

మనం తినే ఆహారం ఏ మాత్రం తేడాకొట్టిన కడుపులో గందరగోళం మొదలౌతుంది. దాంతో వాంతులు, విరోచనలు మొదలై శరీరం నీరసంగా తయారవుతుంది. కొన్నిసార్లు తీసుకున్న ఆహారం వల్ల మాత్రమే కాకుండా విరోచనాల బారిన...

కాంగ్రెస్…ఆరు గ్యారెంటీలు ఇవే

◻️ మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్. ◻️ గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు...

శబరిమలకు పోటెత్తిన భక్తులు..

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. ఉదయం పంపా నది మరియు శబరిమల సన్నిధానం వద్ద భారీగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు చేరుకోవడం జరిగింది....

సీజనల్ ‘రేగుపండ్లు’తో ప్రయోజనాలు!

రోజురోజుకూ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఇక ఈ చలికాలంలో సీజన్ ను బట్టి ప్రకృతి ప్రసాధించే పండ్లలో రేగుపండ్లు కూడా ఒకటి. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ రేగుపండ్ల చెట్లు ప్రతిచోటా కనిపిస్తూ...

బర్త్ డే..మొక్కలు నాటిన ఎంపీ సంతోష్

పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్. ఎర్రవల్లి నివాసంలో సిల్వర్ ఓక్ మొక్కలను నాటారు. పర్యావరణ రక్షణతో పాటు, మొక్కలు నాటడం...

తాజా వార్తలు