మళ్లీ పెరిగిన బంగారం ధరలు…

233
gold
- Advertisement -

బంగారం కొనేవారికి షాక్. మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.46,100కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.50,290 కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా బారీగా పెరిగింది. కేజీ వెండి ధర 200 పెరిగి రూ.67,500కి చేరింది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

- Advertisement -